న్యూఢిల్లీ: బలూచిస్తాన్లో పాకిస్తాన్ అకృత్యాల్ని అంతర్జాతీయ సమాజం ముందు బట్టబయలు చేయాలంటూ కశ్మీర్పై అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బలూచ్ హక్కుల కార్యకర్త నైలా ఖాద్రి బలోచ్ మాట్లాడుతూ ‘బలూచిస్తాన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాన్ని సెప్టెంబర్లో జరిగే ఐరాస సమావేశాల్లో మోదీ లేవనెత్తాలి’ అని విజ్ఞప్తి చేశారు.
‘మీ మద్దతుకు పాకిస్తాన్లోని బలూచ్ ప్రజలు, పీవోకే(పాక్ ఆక్రమిత కశ్మీర్) ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం’ అని చెప్పారు. ‘బలూచిస్తాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి మద్దతిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. పాక్ బలూచ్ ప్రజల్ని చంపుతోంది.ఈ విషయంలో మద్దతిచ్చేందుకు ప్రపంచానికి సరైన సమయం వచ్చిం ద’ని మరో కార్యకర్త హైదర్ బలూచ్ అన్నారు.
బలూచిస్తాన్కు మద్దతుపై మోదీకి ప్రశంసలు
Published Sun, Aug 14 2016 12:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement