న్యూఢిల్లీ: సంక్షోభంలోనూ కాస్త కలసిరావడం అంటే ఇదే! యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ తప్పుకోవడానికి అక్కడి పౌరులు ఓటు వేయడం వల్ల బ్రిటన్ స్టాక్ మార్కెట్ సహా పలు మార్కెట్లు పతనం అవడం, పౌండ్ మారక విలువ 31 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోవడం తెల్సిందే. ఈ పరిణామాల కారణంగా బ్రిటన్ పర్యాటక రంగం మరింత చౌకగా భారత్ లాంటి వర్ధమాన దేశాలకు అందుబాటులోకి రానుంది. పర్యవసానంగా భారత పర్యాటక సంస్థలు పరిఢవిల్లనున్నాయి. ఇక బ్రిటన్లో పర్యటించడం భారతీయులకు కలిసొచ్చే అదృష్టమని భారత్లోని పలు పర్యాటక సంస్థలు ఆనందిస్తున్నాయి.
పౌండ్ విలువ భారీగా పడిపోవడంతో బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు ప్రయాణ చార్జీలు భారీగా తగ్గడమే కాకుండా పర్యాటక ప్రాంతాల్లో బస, భోజన వసతుల చార్జీలు కూడా భారీగా తగ్గుతాయని భారత పర్యాటక సంస్థలు భావిస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు భారత విద్యార్థులకు కూడా ఇంతో కలిసొచ్చే అంశమని ఆర్థిక నిపుణులే చెబుతున్నారు. ఇప్పటి వరకు అమెరికా యూనివర్శిటీలవైపు మొగ్గుచూపుతున్న భారతీయ విద్యార్థులు ఇప్పుడు బ్రిటన్ యూనివర్శిటీలను ఆశ్రయిస్తారని వారు అంచనా వేస్తున్నారు. అందుకు కారణం అక్కడి యూనివర్శిటీల్లో విద్యార్థుల ఫీజులు గణనీయంగా పడిపోవడానికి ఆస్కారం ఉండడమేనని వారంటున్నారు.
ఇక బ్రిటన్లో చదువుకోవడం మనకు మరింత ఈజీ
Published Sat, Jun 25 2016 1:44 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement