ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం | ys jagan mohan reddy meets party mals | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం

Sep 9 2016 10:13 AM | Updated on Mar 22 2019 6:24 PM

వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.

హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. శాసనసభ సమావేశాలు పది నిమిషాలు వాయిదా అనంతరం  ఆయన సీఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్  ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో చర్చించారు. కాగా రెండోరోజు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement