నేడే పల్స్ పోలియో | today pulse polio program | Sakshi
Sakshi News home page

నేడే పల్స్ పోలియో

Jan 19 2014 5:51 AM | Updated on Jul 29 2019 5:28 PM

జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు.

 సాక్షి, సిటీబ్యూరో: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఐదేళ్లలోపు చిన్నారులకు ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయనున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉదయం 8 గంటలకు క్యాంప్ కార్యాలయంలో వాక్సిన్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బూతుల్లోనే కాకుండా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పార్కుల్లోనూ సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారు.

  హైదరాబాద్ జిల్లా పరిధిలో జనాభా: 47.49 లక్షలు
     ఐదేళ్ల లోపు చిన్నారులు: 6,56,454 మంది
     చుక్కల మందు వేసే కేంద్రాలు: 3208
     తొలి రోజు వేయనివారికి 20,21,22 తేదీల్లోవేయనున్నారు.
     మేయర్ మాజీద్ హుస్సేన్ ఉదయం 8.30కి సయ్యద్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement