ఆండాళ్ నిలయంలో బస
* యాదగిరిగుట్టకు 6 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేక నిఘా
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానానికి ఆదివారం రాష్ర్టపతి ప్రణబ్ముఖర్జీ రానుండడంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. యాదగిరిగుట్ట చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే ఐదారు మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రపతి ప్రత్యేక భద్రతా సిబ్బంది, సెంట్రల్ ఫోర్స్ పోలీసు లు శనివారం రాత్రి నుంచి యాదగిరిగుట్టను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోనున్నారు.
భద్రతా కారణాల వల్ల ఆదివారం రోజున స్వామి వారికి భక్తులచే జరిపించే నిత్యపూజలు రద్దుచేశారు. రాష్ట్రపతికి ఆండాళ్ నిలయం అతిథిగృహంలో విడిది ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్రపతి భద్రతా సిబ్బంది, నల్లగొండ కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ దుగ్గల్, ఈఓ గీతారెడ్డి పరిశీలించారు. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయనకు అందించే ప్రసాదాలను నిష్ణాతులతో ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు
Published Sat, Jul 4 2015 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
Advertisement