ఓయూలో విద్యార్థుల ఆందోళన | students protest in ou | Sakshi
Sakshi News home page

ఓయూలో విద్యార్థుల ఆందోళన

Feb 14 2017 3:00 PM | Updated on Nov 9 2018 4:46 PM

ఓయూలో విద్యార్దులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌: సికింద్రాబాద్ కావాడిగుడాలోని పర్మిషన్ లేని జాహ్ణవి కో ఎడ్యుకేషన్ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయించడంపై ఓయూలో విద్యార్దులు ఆందోళనకు దిగారు. కళాశాల అనుమతిని రద్దు చేసి కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని, దీనికి సహకరించిన ఓయూ అకడమిక్ సెల్ జాయింట్ డైరెక్టర్ నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని వీసీ బిల్డింగ్ వద్ద నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు ధర్నాకు దిగారు. వీసీ బిల్డింగ్ వద్ద డైరెక్టర్ వేణుగోపాల్‌ను కాసేపు విద్యార్థులు ఘోరావ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement