ఓయూలో విద్యార్దులు ఆందోళనకు దిగారు.
ఓయూలో విద్యార్థుల ఆందోళన
Feb 14 2017 3:00 PM | Updated on Nov 9 2018 4:46 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ కావాడిగుడాలోని పర్మిషన్ లేని జాహ్ణవి కో ఎడ్యుకేషన్ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయించడంపై ఓయూలో విద్యార్దులు ఆందోళనకు దిగారు. కళాశాల అనుమతిని రద్దు చేసి కళాశాల యాజమాన్యంపై చర్య తీసుకోవాలని, దీనికి సహకరించిన ఓయూ అకడమిక్ సెల్ జాయింట్ డైరెక్టర్ నారాయణను వెంటనే సస్పెండ్ చేయాలని వీసీ బిల్డింగ్ వద్ద నిరుద్యోగ విద్యార్థి జేఏసీ నాయకులు ధర్నాకు దిగారు. వీసీ బిల్డింగ్ వద్ద డైరెక్టర్ వేణుగోపాల్ను కాసేపు విద్యార్థులు ఘోరావ్ చేశారు.
Advertisement
Advertisement