తెలంగాణ సెక్రటేరియట్ ముందు సైఫాబాద్ సీఐ పూర్ణ చందర్ రావు ఓవర్ యాక్షన్ చేశారు.
తెలంగాణ సెక్రటేరియట్ ముందు సైఫాబాద్ సీఐ పూర్ణ చందర్ రావు ఓవర్ యాక్షన్ చేశారు. ఓ జర్నలిస్టు గొంతు నులిమి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడున్న జర్నలిస్టులంతా ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు తలపెట్టిన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లినపుడు ఈ సంఘటన చోటుచేసుకుంది.