
‘బాలకృష్ణపై కేసు పెట్టేలా ఆదేశాలివ్వండి’
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘం అధికారులు
బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.