'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి' | people blessing to kcr, says nayani narsimha reddy | Sakshi
Sakshi News home page

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి'

Jan 26 2016 12:04 PM | Updated on Oct 20 2018 5:05 PM

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి' - Sakshi

'కేసీఆర్కి ప్రజల దీవెనలున్నాయి'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజలు దీవెనలున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రజలు దీవెనలున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో 67వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయిని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాడు తెల్లదొరలను తరిమి స్వాతంత్రం సాధించుకున్నామని... నేడు అన్యాయాన్ని ఎదిరించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని నాయిని స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement