విశాఖపట్నం బీచ్లో గురువారం నిర్వహించిన ‘నేవీ డే’ ఉత్సవాల్లో భాగంగా భారత తూర్పు నౌకాదళం విన్యాసాలు అబ్బురపరచాయి.
బొల్లారంలో..
నావికాదళ దినోత్సవాన్ని పురస్కరించుకొని నావికాదళ బ్రోచర్ను గవర్నర్ నరసింహన్ గురువారం రాత్రి బొల్లారంలోని నేవీ హౌస్లో విడుదల చేశారు. నేవీ డీఎండీఈ రియల్ అడ్మిరల్ కాళీదాస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంతకుముందు నేవీ సిబ్బంది బ్యాండ్తో అతిథులను ఆహ్వానించడం ఎంతగానో ఆకట్టుకుంది.
నౌకాదళంలో విజయాలను అందించిన యుద్ధనౌకల ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇందులో ఏఎన్ఎస్-మాగార్, ఐఎన్ఎస్, రంజిత్, రాణా, కుక్రే మహల్ తదితర యుద్ధనౌకల ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు, మాజీ అధికారులు, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- బొల్లారం
ఘనంగా నేవీ డే
Published Fri, Dec 5 2014 12:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement