కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ | krishna river board meeting starts in hyderabad | Sakshi
Sakshi News home page

కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల భేటీ

Jul 5 2016 12:23 PM | Updated on Sep 4 2017 4:11 AM

కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారుల సమావేశం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది.

హైదరాబాద్: కృష్ణానది జలాల పంపకాలపై అధికారుల సమావేశం హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు హాజరయ్యారు. కృష్ణానది బోర్డు నిర్వహణ, విధి విధానాలపై రెండు రాష్ట్రాల అధికారులు ప్రధానంగా చర్చించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement