స్థానిక సంస్థలది విశిష్ట స్థానం | A unique place for a local companies | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థలది విశిష్ట స్థానం

Apr 2 2016 1:52 AM | Updated on Sep 27 2018 3:20 PM

స్థానిక సంస్థలది విశిష్ట స్థానం - Sakshi

స్థానిక సంస్థలది విశిష్ట స్థానం

ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు విశిష్ట స్థానం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు.

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రమేశ్ కుమార్

 సాక్షి,హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థలకు విశిష్ట స్థానం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో శుక్రవారం ఆయన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పీ.టక్కర్, తెలంగాణ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, జవహర్‌రెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, హరిప్రీత్‌సింగ్, అజయ్ మిశ్రా తదితరులు అభినందించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల విధులు సక్రమంగా అమలు జరిగేలా చూస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement