గాంధీలో మరో మూడు స్వైన్‌ ఫ్లూ కేసులు | 3 people joins in gandhi with swineflu symptoms | Sakshi
Sakshi News home page

గాంధీలో మరో మూడు స్వైన్‌ ఫ్లూ కేసులు

Feb 19 2017 12:52 PM | Updated on Sep 5 2017 4:07 AM

నగరంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రమవుతోంది.

హైదరాబాద్‌: నగరంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వ్యాధి లక్షణాలతో చికిత్సలు పొందుతున్నారు. స్వైన్‌ ఫ్లూ లక్షణాలతో మరో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో ఆదివారం చేరారు. దీంతో గాంధీ ఆసుపత్రిలోని స్వైన్‌ఫ్లూ బాధితులు సంఖ్య 12కు చేరింది. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement