ఇళ్లేకాదు ఆలయాలనూ వదల్లేదు! | thieves robbed two temples in srikakulam district | Sakshi
Sakshi News home page

ఇళ్లేకాదు ఆలయాలనూ వదల్లేదు!

Oct 14 2015 7:41 AM | Updated on Aug 30 2018 5:27 PM

ఇళ్లలో చోరీలు చేసింది చాలక ఏకంగా దేవాలయాలకూ కన్నం వేశారు దోపిడీ దొంగలు.

శ్రీకాకుళం: ఇళ్లలో చోరీలు చేసింది చాలక ఏకంగా దేవాలయాలకూ కన్నం వేశారు దోపిడీ దొంగలు.

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లతోపాటు మంజునాథ ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాల్లో విలువైన ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement