పాదాల సంరక్షణకు... | Foot care ... | Sakshi
Sakshi News home page

పాదాల సంరక్షణకు...

Dec 6 2016 11:42 PM | Updated on Sep 4 2017 10:04 PM

పాదాల సంరక్షణకు...

పాదాల సంరక్షణకు...

వెడల్పాటి బేసిన్‌లో... వేడినీరు, ఉప్పు, నిమ్మకాయరసం వేసి, అందులో పాదాలను అరగంటసేపు ఉంచి, బ్రష్‌తో రుద్దాలి.

వెడల్పాటి బేసిన్‌లో... వేడినీరు, ఉప్పు, నిమ్మకాయరసం వేసి, అందులో పాదాలను అరగంటసేపు ఉంచి, బ్రష్‌తో రుద్దాలి. ఇలా తరచు చేస్తుండ్రం వల్ల కాలి పగుళ్లు పూర్తిగా పోతాయి.కీరా జ్యూస్‌లో బియ్యపు పిండిని వేసి చిక్కగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పాదాలకు ప్యాక్‌లా వేసి, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలరోజుల పాటు ఇలా చేస్తే పాదాల పగుళ్లు మాయమైపోతాయి. ఎండ వల్ల ఏర్పడిన నలుపూ పోతుంది.పగుళ్లు ఉన్న చోట మెత్తగా రుబ్బిన గోరింటాకు పెట్టి, ఎండాక కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే క్రమంగా పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement