వైఎస్ఆర్ సీపీ నేత చింతా కృష్ణమూర్తి మృతి | ysrcp leader chinta krishnamurthy died | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత చింతా కృష్ణమూర్తి మృతి

Jun 1 2016 3:37 PM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు.

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. చింతా కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement