వైఎస్ఆర్ సీపీ నేత చింతా కృష్ణమూర్తి మృతి | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత చింతా కృష్ణమూర్తి మృతి

Published Wed, Jun 1 2016 3:37 PM

ysrcp leader chinta krishnamurthy died

రాజమండ్రి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు చింతా కృష్ణమూర్తి బుధవారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. చింతా కృష్ణమూర్తి మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యులను వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement