నందివర్గం స్టేషన్ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
Apr 29 2017 12:23 AM | Updated on Sep 5 2017 9:55 AM
అప్పలాపురం(బనగానపల్లె రూరల్): నందివర్గం స్టేషన్ పరిధిలోని అప్పలాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ అవుకు దానియల్(27) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. దానియల్ ఉదయం ఉపాధి పనికి వెళ్లాడు. ఎండ దెబ్బకు పనిప్రదేశంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement