సైకో వీరంగం.. కత్తితో ముగ్గురిపై దాడి | Three attacked by psycho with knife in Kurnool district | Sakshi
Sakshi News home page

సైకో వీరంగం.. కత్తితో ముగ్గురిపై దాడి

Apr 4 2016 6:50 PM | Updated on Sep 3 2017 9:12 PM

కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతలకుంటలో సైకో వీరంగం సృష్టించాడు.

కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతలకుంటలో సైకో వీరంగం సృష్టించాడు. కత్తితో ముగ్గురు వ్యక్తులపై విచక్షణ లేకుండా దాడి చేశాడు. సైకో దాడిలో ఆ ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

సైకో వీరంగంతో అక్కడి స్థానికులు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయంతో ఆందోళన చెందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైకోను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement