రాయలపూర్తండాలో శుక్రవారం రాజేష్ఖన్నా(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కౌడిపల్లి మండలం రాయలపూర్తండాలో శుక్రవారం రాజేష్ఖన్నా(22) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ తన భార్యతో బంగారు నగల విషయమై గొడవపడి మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.