లారీ ఢీకొని వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వ్యక్తి మృతి

Apr 29 2016 5:20 PM | Updated on Aug 30 2018 4:07 PM

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement