క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్ | The arrest of the two governing cricket betting | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్

May 25 2016 9:20 AM | Updated on Mar 28 2018 11:26 AM

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీగూడలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడిన తిరుమలేష్, రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12వేలు స్వాధీనం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement