విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి | Students to be entrepreneurs | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

Mar 7 2017 12:35 AM | Updated on Sep 5 2017 5:21 AM

జేఎన్టీయూ : విద్యార్థులు స్వయం కృషితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపాల్‌ ఆచార్య ప్రహ్లాదరావు సూచిం చారు. జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ విభాగంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెంట ర్, హైదరాబాద్‌’ వారి ఆధ్వర్యంలో మూడురోజులపాటు విద్యార్థులకు ఔత్సాహిక పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు.

జేఎన్టీయూ : విద్యార్థులు స్వయం కృషితో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జేఎ¯ŒSటీయూ ప్రిన్సిపాల్‌ ఆచార్య ప్రహ్లాదరావు సూచిం చారు. జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలోని మెకానికల్‌ విభాగంలో ‘ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ సెంట ర్, హైదరాబాద్‌’ వారి ఆధ్వర్యంలో మూడురోజులపాటు విద్యార్థులకు ఔత్సాహిక పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు. సోమవారం కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సృజనాత్మకతతో మంచి ప్రాజెక్టులను తయారు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సదస్సు కో–ఆరి్డనేటర్‌ డాక్టర్‌ కళ్యాణి రాధ, డాక్టర్‌ పీవీ రామరాయలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement