
వ్యాను బోల్తా: క్లీనర్ మృతి
కోవూరు: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వరికోత మిషన్తో వెళ్తున్న వ్యాను బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన రామన్నపాళెం గేటు వద్ద మలిదేవి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది.
Sep 28 2016 1:28 AM | Updated on Sep 4 2017 3:14 PM
వ్యాను బోల్తా: క్లీనర్ మృతి
కోవూరు: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా వరికోత మిషన్తో వెళ్తున్న వ్యాను బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన రామన్నపాళెం గేటు వద్ద మలిదేవి వంతెన సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకొంది.