జిల్లాలోని మత్స్య పారిశ్రమిక సహకార సంఘాల నూతన కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పోచమ్మమైదాన్ : జిల్లాలోని మత్స్య పారిశ్రమిక సహకార సంఘాల నూతన కమిటీలను బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కురవి మండలం కాంపెల్లి సంఘం అధ్యక్షుడిగా పగడాల వీరన్న, ఉపాధ్యక్షుడిగా గొల్కొండ వీరన్న, కార్యదర్శిగా నీరటి నరేష్, రాయపర్తి సంఘం అధ్యక్షుడిగా సుధాకర్, ఉపాధ్యక్షుడిగా యాక య్య, కార్యదర్శిగా క్రిష్ణ, చేర్యాల మండలం కొమురవెల్లి సంఘం అధ్యక్షుడిగా రవీందర్, ఉపాధ్యక్షుడిగా తాళ్ల మల్లేశం,కార్యదర్శిగా బాల య్య, బచ్చన్నపేట మండలం బండనాగరం అధ్యక్షుడిగా గుడిమâ¶ ్ల ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా ధర్మయ్య, కార్యదర్శిగా మురళీకృష్ణ, రఘునాధపల్లి మండలం బానోజీపేట అధ్యక్షుడిగా రాం^è ందర్, ఉపాధ్యక్షుడిగా ఎల్లయ్య, కార్యదర్శిగా శ్రీనివాస్, కొత్తగూడ మండలం ఓటాయి అధ్యక్షుడిగా పెద్ద కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా రామయ్య, కార్యదర్శిగా సారయ్య, శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం అధ్యక్షుడిగా వీరస్వామి, ఉపాధ్యక్షుడిగా రమేష్, కార్యదర్శిగా రాజు, ఇనుగుర్తి అధ్యక్షుడిగా బిక్షం, ఉపాధ్యక్షుడిగా వెంకన్న, కార్యదర్శిగా శ్రీనివాస్, బచ్చన్నపేట మండలం పడమటి కేశవపూర్ అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా లింగయ్య, కార్యదర్శిగా యాదయ్య, గీసుకొండ మండలం శాయంపేట అధ్యక్షుడిగా రమేష్, ఉపాధ్యక్షుడిగా రవి, కార్యదర్శిగా మొగిళి, మొగుళ్లపల్లి మండలం తర్లపల్లి అధ్యక్షుడిగా ఐలయ్య, ఉపాధ్యక్షుడిగా ఓదేలు, కార్యదర్శిగా సదయ్య, నెక్కొండ మండలం పనికర అధ్యక్షుడిగా రామచంద్రు, ఉపాధ్యక్షుడిగా యాకయ్య, కార్యదర్శిగా వెంకటేశ్వర్లు, చేర్యాల మండలం కడవేరు అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా స్వామి, కార్యదర్శిగా పిట్టల రవి, బచ్చన్నపేట మండలం అలింపూర్ అధ్యక్షుడిగా పైడీ, ఉపాధ్యక్షుడిగా బిక్షపతి, కార్యదర్శిగా చంద్రమౌళిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఎఫ్డీఓలు వేణుగోపాల్, నరేష్ కుమార్ నాయుడు, సీనియర్ అసిస్టెంట్ రియాజ్ అహ్మద్, కిరణ్ కుమార్, వీరన్న వ్యవహరించారు.