మాజీ సైనికులకు ఉద్యోగమేళా | Former soldiers udyogamela | Sakshi
Sakshi News home page

మాజీ సైనికులకు ఉద్యోగమేళా

Aug 20 2016 11:57 PM | Updated on Sep 4 2017 10:06 AM

మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

హన్మకొండ : మాజీ సైనికులకు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారి వనజ తెలిపారు. రీ సెటిల్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన వారి కోసం పూణేలోని లోహగావు ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో ఈ నెల 25వ తేదీన ఉద్యోగ మేళా ఉంటుందని వివరించారు.
 
50 నుంచి 75 వరకు సంస్థలు రానున్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఠీఠీఠీ.ఛీజటజీnఛీజ్చీ.ఛిౌఝ లేదా  ఠీఠీఠీ.్టటజీఠిజ్డీ.ఛిౌఝ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement