నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఉంచాలంటూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు.
వేములపల్లి: నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఉంచాలంటూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వేములపల్లిలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపై రాస్తారోకోకు దిగారు. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సంఘట నాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.