
దళితులపై దాడులను అరికట్టాలి
ఏలూరు (సెంట్రల్): దళితులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ను కోరారు.
Jul 26 2016 5:59 PM | Updated on Sep 15 2018 3:01 PM
దళితులపై దాడులను అరికట్టాలి
ఏలూరు (సెంట్రల్): దళితులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ జిల్లా ఎస్పీ భాస్కర్భూషణ్ను కోరారు.