
అధిక ఫీజులను నియంత్రించాలి
నల్లగొండ టౌన్: హైదరాబాద్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు.
Jul 20 2016 8:08 PM | Updated on Oct 1 2018 5:40 PM
అధిక ఫీజులను నియంత్రించాలి
నల్లగొండ టౌన్: హైదరాబాద్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ విగ్రహం వద్ద కార్పొరేట్ విద్యా సంస్థల దిష్టిబొమ్మను దహనం చేశారు.