19 గొర్రెలు మృత్యువాత | 19 sheeps dies | Sakshi
Sakshi News home page

19 గొర్రెలు మృత్యువాత

May 14 2017 11:37 PM | Updated on Sep 5 2017 11:09 AM

19 గొర్రెలు మృత్యువాత

19 గొర్రెలు మృత్యువాత

శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి.

శింగనమల : శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి. అందులో 13 గొర్రెలు నాముకొని ఆదివారం ఉదయం మృతి చెందాయి. శింగనమలకు చెందిన కాయల చలమయ్య అనే కాపరికి చెందిన గొర్రెల మంద రాగులకుంట కొండ ప్రాంతానికి వెళ్లగా.. రాత్రి మందపై గుర్తు తెలియని జంతువులు దాడి చేసి ఆరు గొర్రెలను చంపేశాయి. మృతి చెందిన గొర్రెలకు ఆదివారం ఉదయం పశువైద్యాధికారులు పోస్టుమార్టు నిర్వహించారు. ఘటనపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement