విషాదం: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య | Idupulapaya IIIT Student Commits Suicide | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Nov 30 2019 2:18 PM | Updated on Nov 30 2019 2:24 PM

Idupulapaya IIIT Student Commits Suicide - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాళాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న మంజునాథరెడ్డి అనే విద్యార్ధి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి స్వగ్రామం మైదుకూరు. అయితే హాజరు తక్కువ ఉండటంతో పరీక్షలకు అనుమతించలేదని మనస్తాపం చెందిన ముంజునాథరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement