సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. బలహీనంగా ప్రారంభమైన ప్రస్తుతం సెన్సెక్స్ 66 పాయింట్లు క్షీణించి 40,265 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నీరసించి 11,888 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఫార్మా, ఐటీ, ఆటో నష్టపోతుండగా, పీఎస్యూ బ్యాంక్స్ స్వల్పంగా లాభపడుతున్నాయి. యస్ బ్యాంక్, జీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, బ్రిటానియా, ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లోనూ, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్, నెస్లే, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫ్రాటెల్, ఎల్అండ్టీ, ఏషియన్ పెయింట్స్, ఐషర్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి. మరోవైపు మూడీస్ ఇన్వస్టర్ సర్వీసెస్ దేశ ఔట్లుక్ను స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో శుక్రవారం అమ్మకాలు ఊపందుకున్న సంగతి తెలిసిందే.
నష్టాల్లో సాగుతున్న స్టాక్మార్కెట్లు
Published Mon, Nov 11 2019 2:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement