'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు' | ysrcp mlas protests in guntur zp meeting over Fake seeds | Sakshi
Sakshi News home page

'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు'

Oct 6 2016 12:55 PM | Updated on Aug 24 2018 2:36 PM

'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు' - Sakshi

'మంత్రి సొంత జిల్లాలోనే నకిలీ విత్తనాలు'

వ్యవసాయ మంత్రి సొంత జిల్లాల్లోనే నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.

గుంటూరు: వ్యవసాయ శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే నకిలీ విత్తనాలు విక్రయిస్తుంటే మంత్రి పుల్లారావు ఏం చేస్తున్నారని.. ? వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోనా రఘుపతి నిలదీశారు. గుంటూరు జిల్లా పరిషత్ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. 
 
ఈ సమావేశంలో నకిలీ విత్తనాలు, వరద నష్టాలపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఆర్కే, కోనా డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement