కోవూరు : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోవూరులో బండ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీల్లో కోవూరు ఎడ్లు విజేతగా నిలి చాయి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రారంభించారు. ఎంతో ఉత్కంఠ భరితంగా ఈ పోటీలు జరిగాయి. తొలుత జాతి ఆవుల ప్రదర్శన, అనంతరం ఎడ్ల పరుగు పందేలు నిర్వహిం చారు. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి 30 ఎడ్ల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, క్రీడాభిమానులు హాజరయ్యారు.
రాష్ర్టస్థాయి ఎడ్ల పందేల విజేతలు వీరే
రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెం పోటీల్లో ప్రథమ బహుమతి కోవూరుకు చెందిన గాది రాజు భాస్కర్ ఎడ్ల జట్టు 7.26 నిమిషాల్లో గమ్యస్థానం చేరడంతో ప్రథమ బహుమతి రూ.15, 116 నగదు, కప్పు అందజేశారు. రెండో బహుమతి ప్రకాశం జిల్లా స్టూవర్టుపురానికి చెం దిన గాజుల శ్రావణ్కుమార్ ఎడ్ల జట్టు 7.30 నిమిషాల్లో చేరుకుని రెండో బహుమతిగా రూ.13,116, రోల్కప్పు సాధిం చింది.
మండలంలోని చెర్లోపాళెంకు చెందిన నాసిన శీనయ్య ఎడ్లు 7.39 నిమిషాల్లో మూడో స్థానం రూ.10,116, రోలింగ్ కప్పు దక్కించుకుంది. కోవూరుకు చెందిన కలగుంట ప్రభాకర్ 7.50 నిమిషాలతో ఎడ్ల జట్టుతో రూ.8,116 నాల్గో స్థానం చేజి క్కించుకుంది. తురిమెర్ల ప్రాంతానికి చెందిన ఆంజనేయ ఎడ్ల జట్టు 7.58 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుని ఐదోస్థానంలో నిలిచింది. విజేతలకు నగదు బహుమతిగా రూ.6116 అందజేశారు.
బహుమతి ప్రదానం
మొదటి బహుమతికి నారపరెడ్డి రాధాకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం శ్రీనివాసులురెడ్డి రూ.15,116తో పాటు వెండికప్పును అందజేశారు. రెండో బహుమతిని దండి వీరరాఘవయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు దండి సురేష్యాదవ్ రూ.13,116 అందజేశారు. రోలింగ్ వెండి కప్పును, మూడో బహుమతిగా గాదిరాజు ప్రభాకర్రావు జ్ఞాపకార్థంగా అతని తమ్ముడు గాదిరాజు భాస్కర్రావు రూ.10,116 అందజేశారు.
పొబ్బారెడ్డి రామిరెడ్డి జ్ఞాపకార్థంగా వారి కుమారులు మల్లికార్జునరెడ్డి, నరేంద్రరెడ్డి రోలింగ్ కప్పు అందజేశారు. నాల్గో బహుమతి శినిగం ఆదిశేషయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదినారాయణ రూ. 8,116ను అందజేశారు. ఐదో బహుమతి కోవూరు బడ్ల సంఘం ఆధ్వర్యంలో రూ. 6,116 అందజేశారు.
రాష్ట్ర ఎడ్ల పరుగు పందేల విజేత కోవూరు
Published Wed, Jan 14 2015 1:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఇజ్రాయెల్ దాడిలో రఫాలో 19 మంది మృతి
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత
No Headline
రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య
రూ.19 కోట్ల ‘ఉపాధి’ నిధులు విడుదల
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
మసాలాలో పురుగుమందులు.. నివేదికలను తోసిపుచ్చిన ప్రభుత్వ సంస్థ
5 నిముషాల్లో పనయింది
నగర పంచాయతీ ‘మార్పు’
ఇంట్లోనే ఓటేశారు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- గుండె ఘోష విన్నారు..
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement