ఖబర్దార్‌: టీడీపీ నేతల హెచ్చరికలు | TDP Leaders Warns Marshals At Assembly | Sakshi
Sakshi News home page

మార్షల్స్‌తో టీడీపీ నేతల గొడవ

Dec 11 2019 9:54 AM | Updated on Dec 11 2019 1:54 PM

TDP Leaders Warns Marshals At Assembly - Sakshi

సాక్షి, అమరావతి : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీడీపీ నాయకులు మార్షల్స్‌తో అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ వద్ద నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ప్లకార్డులు పట్టుకుని లోపలకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మార్షల్స్‌ వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో లోపలికి ప్లకార్డులు తీసుకువెళ్తాం అంటూ వాళ్లు మార్షల్స్‌తో గొడవపడ్డారు. అయినప్పటికీ మార్షల్స్‌ ప్లకార్డులను లోపలికి అనుమతించకపోవడంతో.. టీడీపీ నాయకులు ఖబర్దార్‌ అంటూ వారిని హెచ్చరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement