వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దేశం నేతల దాడి | TDP leaders ride on YSRCP activits in Anantapur district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దేశం నేతల దాడి

Jun 18 2014 10:39 AM | Updated on Aug 10 2018 8:08 PM

టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే, తమ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వైఎస్ఆర్‌ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం బత్తలాపురంలో వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తే, తమ వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని వైఎస్ఆర్‌ సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 15 మంది వైఎస్ఆర్‌సీపీ, 9 మంది  టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement