తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం: బాలినేని, వైవీ | Sakshi
Sakshi News home page

తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం: బాలినేని, వైవీ

Published Thu, Apr 24 2014 11:43 AM

shocked to know about shobha nagireddy, says balineni srinivasa reddy

తమ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు.

శోభా నాగిరెడ్డిని, ఆమె భర్త భూమా నాగిరెడ్డిని పరామర్శించేందుకు మరికాసేపట్లో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్కు బయల్దేరనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement