తుళ్లూరులో మళ్లీ జర్నలిస్టులపై దాడి | scribes attacked once again in ap capital region | Sakshi
Sakshi News home page

తుళ్లూరులో మళ్లీ జర్నలిస్టులపై దాడి

Published Wed, Dec 31 2014 2:01 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరోసారి జర్నలిస్టులపై దాడి జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మరోసారి జర్నలిస్టులపై దాడి జరిగింది. తమకు వ్యతిరేకంగా వార్తా కథనాలు రాస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు జర్నలిస్టుల మీద దాడికి తెగబడ్డారు.

దీనిపై ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులంతా ఆందోళన చేస్తుండగా.. మరోసారి తెలుగుదేశం శ్రేణులు వాళ్ల మీద దాడికి దిగారు. ఈ సందర్భంగా ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement