త్వరలో కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు | scholarships for Kapu students, says chairman Ramanjaneyulu | Sakshi
Sakshi News home page

త్వరలో కాపు విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

Mar 16 2016 12:25 PM | Updated on Sep 15 2018 4:12 PM

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్‌టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఇస్తున్నట్లే కాపు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్‌లు మంజూరు చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు.

రాజమహేంద్రవరం: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎస్‌టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులకు ఇస్తున్నట్లే కాపు విద్యార్థులకు కూడా స్కాలర్ షిప్‌లు మంజూరు చేస్తామని కాపు కార్పొరేషన్ చైర్మన్ రామాంజనేయులు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. స్కాలర్షిప్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేస్తామని చెప్పారు. కాపుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్లు మంజూరు చేయాలనుకుంటున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement