వైభవంగా సంగమేశ్వర జాతర | Sangameswara Jatara in Amudalavalasa | Sakshi
Sakshi News home page

వైభవంగా సంగమేశ్వర జాతర

Jan 16 2016 4:46 PM | Updated on Sep 3 2017 3:45 PM

వైభవంగా సంగమేశ్వర జాతర

వైభవంగా సంగమేశ్వర జాతర

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది.

ఆముదాలవలస (శ్రీకాకుళం జిల్లా) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని సంగమేశ్వర కొండలో కొలువైన సంగమేశ్వర స్వామి జాతర శనివారం వైభవంగా జరిగింది. దాదాపు లక్షమంది భక్తులు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించికున్నారు. జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement