కడప : వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి అటవీప్రాంతంలోని కందుమడుగు వద్ద పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా 9 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను సీజ్ చేసి, కూలీలను పోలీసు స్టేషన్కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందన విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిన్న బద్వేలు సమీపంలోని లంకమల్ల అభయారణ్యంలో ఎర్రచందనం భారీ డంప్ను ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఎర్రచందనం తరలించేందుకు దాదాపు 150 మంది కూలీలు అడవిలో నక్కి ఉన్నారు ... ఫారెస్ట్ అధికారుల కూంబింగ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని ఆ కూలీలంతా పరారైన సంగతి తెలిసిందే.
భారీగా ఎర్రచందనం స్వాధీనం ... కూలీలు అరెస్ట్
Published Tue, Sep 9 2014 10:48 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement