పోలవరం ముంపు ప్రాంతాల్లో అదనపు బలగాలు | qdditional forces on polavaram premises | Sakshi
Sakshi News home page

పోలవరం ముంపు ప్రాంతాల్లో అదనపు బలగాలు

Jan 12 2015 8:30 PM | Updated on Sep 2 2017 7:36 PM

కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు

కాకినాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సమస్యలు సృష్టించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా
ఎస్పీ రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దుశ్చర్యలతో అమాయకులైన గిరిజనులను రెచ్చగొడుతున్నారని తెలిపారు. పోలవరం నిర్మాణ
ప్రాంతం, ముంపు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు అదుపుచేసేందుకు అదనపు బలగాలు మోహరించామన్నారు. పోలవరం
లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే  అవకాశం పోలీసులకు ఇన్నాళ్లకు వచ్చినందుకు అందరూ సంతోషించాలన్నారు.
ఈ సందర్భంగా ఆయన 2015 పోలీస్ డైరీని ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement