మృతదేహంతో స్టేషన్ ముందు బైఠాయింపు | protests with dead body at police station in visakha district | Sakshi
Sakshi News home page

మృతదేహంతో స్టేషన్ ముందు బైఠాయింపు

Mar 29 2016 8:35 PM | Updated on Aug 21 2018 9:20 PM

విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

విశాఖపట్టణం : విశాఖ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రియురాలు ప్రేమకు నిరాకరించిందని సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన పార్థసారధి మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆరిలోవ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. ఆత్మహత్యకు కారణమైన ప్రేమించిన యువతిని స్టేషన్కు తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు వారికి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement