పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం | Sakshi
Sakshi News home page

పాడేరు మోదకొండమ్మ జాతర ప్రారంభం

Published Sun, May 10 2015 9:11 AM

Paderu Modakondamma talli jatara starts in visakhapatnam district

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ గఢ్ నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ మహోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement