లక్ష సంతకాల ఉద్యమం! | One lakh signatures Movement ! | Sakshi
Sakshi News home page

లక్ష సంతకాల ఉద్యమం!

May 7 2015 10:26 PM | Updated on Sep 3 2017 1:36 AM

వై.విశ్వేశ్వర్ రెడ్డి

వై.విశ్వేశ్వర్ రెడ్డి

హంద్రీనీవా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.

అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. హంద్రీనీవాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్ర చేయడం కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికేనని ఆయన విమర్శించారు.

అనంత జీవనాడి హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement