విశాఖ రైతు బజార్లలో మంత్రులు తనిఖీలు | Sakshi
Sakshi News home page

విశాఖ రైతు బజార్లలో మంత్రులు తనిఖీలు

Published Wed, Oct 29 2014 9:45 AM

Ministers visits raith bazaars in visakhapatnam

విశాఖ : విశాఖలోని రైతు బజార్లలో మంత్రులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తూనికలతో పాటు, ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లలో పేరుకున్న వ్యర్థాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అక్కడ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్ల తనిఖీల్లో మంత్రులు పి. నారాయణ, గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు తదితరులు ఉన్నారు.

 

Advertisement
Advertisement