విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి | man died over electric shock in west godavari district | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

Nov 18 2015 8:16 PM | Updated on Sep 5 2018 2:26 PM

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన యలమంచిలిలోని మేడపాడు ఏయిర్‌టెల్ సెల్‌టవర్ వద్ద బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని కట్టుపాలెం గ్రామానికి చెందిన గెద్దాడ మధు(35) ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఏయిర్‌టెల్ టవర్ వద్ద జన్‌రేటర్ బాగు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement