కృష్ణా బోర్డు భేటీ మే 8కి వాయిదా | Krishna Board meeting postponed to May 8 | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు భేటీ మే 8కి వాయిదా

Apr 29 2015 2:18 AM | Updated on Oct 16 2018 2:49 PM

బుధవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వచ్చే నెల 8కి వాయిదా పడింది.

హైదరాబాద్: బుధవారం జరగాల్సిన కృష్ణా బోర్డు సమావేశం వచ్చే నెల 8కి వాయిదా పడింది. కృష్ణా జలాల వివాదం, బ్రిజేశ్‌కుమార్ ట్రి బ్యునల్ తీర్పుపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణకు హాజరుకావడానికి అధికారులు ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్నం దున బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని ఇరు రాష్ట్రాలు కోరాయి. ఫలితంగా భేటీని వచ్చే నెల 8కి వా యిదా వేస్తున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి ఇరు రాష్ట్రాలకు లేఖలు రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement