
పాటల రచయితలకు ఆహ్వానం:చెవిరెడ్డి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపాలన, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పని నైజం
ఆయన శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. రాసిన పాటలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో విననున్నట్లు తెలిపారు. మనసుకు హత్తుకునే చక్కని పదాలు, సామాన్యులకు సైతం చేరువచేసే పదప్రయోగంతో పాటలు రాసేవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రచయితలకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 98495 45556ను సంప్రదించాలని సూచించారు.