మంత్రాలయంలో భక్తుల రద్దీ | Heavy rush at Mantralayam | Sakshi
Sakshi News home page

మంత్రాలయంలో భక్తుల రద్దీ

Sep 13 2015 11:21 AM | Updated on Sep 3 2017 9:20 AM

కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది.

మంత్రాలయం (కర్నూలు) : కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement