ఆ నగరంలో కాలుష్యం బాగా తగ్గింది | ganta srinivasa rao on safety in visakhapatnam | Sakshi
Sakshi News home page

ఆ నగరంలో కాలుష్యం బాగా తగ్గింది

Jul 20 2017 3:44 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖ నగరంలో గతంలో కంటే కాలుష్యం బాగా తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు

విశాఖపట్నం: విశాఖ నగరంలో గతంలో కంటే కాలుష్యం బాగా తగ్గిందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..విశాఖలో  పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతోందని తెలిపారు. ప్రశాంత వాతావరణం ఉన్న విశాఖను ఇండస్ట్రీ హబ్‌గా తయారుచేసి తీరుతామన్నారు. భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై కార్యాచరణ జరుగుతున్నట్లు వెల్లడించారు. భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement